Home » demolition
అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్పాయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు
వాస్తవానికి అదనపు నిర్మాణాలను రెగ్యూలరైజ్ చేయాలని జూన్లో బీఎంసీని నారాయణ రాణె ఆశ్రయించారు. దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్జడ్), ఫ్లోర్ స్పేస్ ఇండెక�
అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్ను బుల్డోజర్లతో కూల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. కానీ, సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ జరిపి స్టే విధించింది. దీంతో చివరి నిమిషంలో కూల్చివేత ప్రక్రియ నిలిచిపోయింది.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కార్యక్రమం ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూల్చివేత సందర్భంగా అధికారులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్విన్ టవర్స్ ఆనుకుని ఉన్న నోయిడా ఎక్స్ప్రెస్ వేను కూడా �
40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం
అక్రమంగా నిర్మించిన భారీ కట్టడమైన నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న ఈ టవర్స్ కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం బిల్డింగులో పేలుడు పదార్థాలు అమరుస్తున్నారు.
నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది.
షాహిన్బాగ్లో ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.