Home » Demonetisation
ఎవరైనా సరే సమీపంలోని తమ బ్యాంకు బ్రాంచును సంప్రదించి అకౌంట్ వివరాలను తెలియజేసి 2,000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు అకౌంట్ లేనివారు సైతం 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినప్పటికీ.. నగదు చెలామణి మాత్రం తగ్గట్లేదు. పైగా.. 2016 కంటే మరింత పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే కరెన్సీ వినియోగం పతాక స్థాయికి చేరింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పు�
రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరి�
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్లో ఉంచింది. తీర్పును రిజర్వ్ చేస్తూ, 2016 నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు, రికార్డులను సమర్పించాలని కేంద్రంతో పాటు ఆర్బిఐని �
నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ క�
నవంబర్ 8, 2016.. దేశమంతా ఒక్కసారిగా షాక్.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కీలకంగా ప్రకటించారు.
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
కూలీ వేతనం రోజుకు రూ.300లే. అయినా కోటి రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపారు అధికారులు. ముంబైలోని అంబివలి బస్తీలో ఉండే ఆ వ్యక్తి కాపాడాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాబు సాహెబ్ అనే వ్యక్తి రోజుకు రూ.300సంపాద�
దేశంలో 2వేల రూపాయల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేలు రూపాయలనోటును కేంద్రం రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ �