Home » DENGUE tests
హైదరాబాద్ మహనగరంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 8 రోజుల వ్యవధిలో 109 మంది డెంగ్యూ వ్యాధితో గాంధీ ఆస్ప్రత్రిలో చేరటమే వ్యాధితీవ్రతకు కారణంగా చెప్పవచ్చు. 471 మందికి బ్లడ్ టెస్ట్ లు చేయగా వారిలో ఎక్కువ మందికి డెంగ్�
రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న డెంగ్యూ నిర్మూలనకై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి డెంగ్యూ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను జారీ చేసింది. బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్ర�