-
Home » Department
Department
Vaccine Registration : పోస్టాఫీసుల్లో ఫ్రీగా కరోనా వ్యాక్సినేషన్
May 31, 2021 / 06:12 AM ISTటీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని సూసైడ్..ఏపీ విద్యాశాఖ మంత్రి ఆరా
March 11, 2021 / 03:06 PM ISTవిజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఈసారి ఎండలు ఎక్కువే..ప్రజలు జాగ్రత్త
January 28, 2021 / 01:40 PM ISTWeather Department : ఈసారి ఎండలు ఎక్కువే అంటున్నారు వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం పోలిస్తే…తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. మే 17 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్?
January 22, 2021 / 11:00 AM ISTSSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో…
New strain corona in Telangana : నోరు మెదపవద్దని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు !
December 28, 2020 / 06:04 PM ISTNew strain corona in Telangana : తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కంగారు పుట్టిస్తున్నాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసిలో కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అతని నుంచి…
నివార్ తుపాన్ అప్ డేట్ : చెన్నైలో భారీ వర్షాలు, నేలకూలిన చెట్లు..నీటమునిగిన ఇళ్లు
November 26, 2020 / 06:23 AM ISTCyclone Nivar live updates : నివార్ తుఫాన్ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్…
town planning లో సంస్కరణలు, అంతా Online లో – బోత్స
October 2, 2020 / 12:17 PM ISTTown Planning : టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయబోతున్నట్లు వెల్లడించారాయన. ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే ఉండనున్నట్లు తెలిపారు.…
మంటలు ఎగిసి పడటంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం…
August 21, 2020 / 07:31 PM ISTశ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది.…
మైనర్ బాలికపై అత్యాచారం కేసు…అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ రద్దు
August 13, 2020 / 08:18 PM ISTమైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాథ ఆశ్రమం లైసెన్స్ ను శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది. అపర్ణ,…
కరోనా నెగెటివ్ వస్తే మళ్లీ పరీక్షలు
July 13, 2020 / 08:33 PM ISTకరోనా వైరస్ అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను పంపినట్లు పేర్కొంది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్…