Home » Department of School Education
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు అనంతరం
టెట్ పరీక్షకు మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా, వీరు పరీక్షలు రాసేందుకు 120 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి గడువు సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు నిర్ణయించారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు.
బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహించనున్నారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు.