Home » derail
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగుర�
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ రైలు పట్టాలు తప్పింది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషనులో పట్టాలు తప్పింది. లోకల్ రైలు మెల్లగా వెళుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశార�
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బికనీర్- గౌహతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ
బీహార్ లో రైలు ప్రమాదం జరిగింది. తపతి-గంగా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం(మార్చి 31, 2109) ఉదయం 9గంటల 45 నిమిషాలకు బీహార్లోని చాప్రా దగ్గర గౌతమ్ ఆస్థాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు గ
పాట్నా : బీహార్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు స్పీడ్�