Detained

    ఫ్రీ కశ్మీర్ ప్లకార్డ్….24గంటల్లోనే మరో బెంగళూరు యువతి అరెస్ట్

    February 21, 2020 / 03:39 PM IST

    బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా  బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’జరిగిన సభలో  ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’నినాదాలు చేసి కలకలం రేపిన వ�

    CAA నిరసనలు : పోలీసుల అదుపులో 41 మంది మైనర్లు

    February 13, 2020 / 06:49 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. చట్టాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మైనర్లను నిర్భందించి చిత్ర హ�

    JNU విద్యార్థులపై లాఠీ చార్జ్..అరెస్ట్ లు

    January 9, 2020 / 03:20 PM IST

    ఢిల్లీలోని జేఎన్‌యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�

    బాగ్దాదీ సోదరిని పట్టుకున్న టర్కీ

    November 5, 2019 / 09:52 AM IST

    ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడిన ఐసిస్ ఉగ్రసంస్థ ఫౌండర్ అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీ కుటంబసభ్యులను టర్కీ అధికారులు గుర్తించారు. బాగ్దాదీ సోదరి రస్మియా అవాద్,ఆమె భర్త, మేనకొడలిని ఉత్తర సిరియాలోని

    చెట్ల నరికివేత అక్రమం కాదు…పర్యావరణ కార్యకర్తలపై మెట్రో చీఫ్ ఫైర్

    October 5, 2019 / 07:54 AM IST

    ముంబైలోని ముంబైలోని ఆరే కాల‌నీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�

    చీకట్లో చెట్ల నరికివేత : ముంబైలో హై టెన్షన్

    October 5, 2019 / 05:17 AM IST

    ముంబైలోని ఆరే కాల‌నీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం  అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాల‌ను న‌రికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద�

    ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

    October 3, 2019 / 06:07 AM IST

    జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర

    రెండేళ్లు ఇంట్లోనే…PSA చట్టం కింద ఫరూక్ అబ్దుల్లా అరెస్ట్

    September 16, 2019 / 10:29 AM IST

    నేషనల్ కాన్ఫరెన్స్(NC)చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(81)ను ప్రజా భద్రత చట్టం(PSA) కింద సోమవారం(సెప్టుంబర్-16,2019) హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం కఠిన నిబంధనలే ఉన్నాయి. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. అతను రెం

    పోలీసుల నిర్బంధం కేసు : కాంగ్రెస్ నేత కొండాకి బెయిల్

    April 29, 2019 / 10:07 AM IST

    పోలీసులను నిర్బంధించిన కేసులో కాంగ్రెస్ నేత, చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.25వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని కొండాకు హైకోర్టు ఆదే�

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

10TV Telugu News