కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.
చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీ
devineni uma: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) నుంచి ఆఫ్ లైన్ పేమెంట్లు జరుగుతున్నాయంటూ దేవినేని ఉమ ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్లో జరుగుతున్న పేమెంట్ల విధానంప
తప్పుడు కేసులకు భయపడేది లేదు: దేవినేని
Ambati Rambabu On Polavaram : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి మీరంటే మీరే కారణం అని ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్న
మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమ మైలవరంలో నిరసనకు దిగారు. మైలవరం ప్రధాన కూడలిలో వాహనాల్ని నినిలిపివేసి రోడ్డుపై భైఠాయించారు
భయపడే ప్రసక్తే లేదు _ దేవినేని ఉమా
అశోక్ బాబు అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను...
క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు వైద్యులు. 'డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా కలిసిన వారు కోవిడ్ పరీక్షలు.