Home » Devipatnam boat accident
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద ఆరు రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంలో డ్రయివర్లు బతికే ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ చనిపోయారన్న వార్త నిజం కాదన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమవుత�
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో పలువురు గల్లంతయ్యారు. తిరుపతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వెళ్లారు. బోటు ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఆమె భర్త కనిపించట్లేదు. భర్త ఆచూకీ కోసం మధులత కన్నీరుమున్�