Home » devotees
తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి రెకమెండేషన్ లేఖలు అక్కర్లేదు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నార�
భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై �
టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్కు విరాళాలు ఇచ్చే వారికి వీఐపీ బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. కనీస విరాళం 10 వేల
60 ఏళ్లు దాటిన వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించామన్నారు. ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ
వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భక�
5 నెలల్లో రూ.497.27 కోట్లు. 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి. ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా.. ఇదంతా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అవును.. వడ్డీకాసుల వాడి హుండీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో కానుకలు, డొనేషన్లు వచ్చ�
తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�