-
Home » devotees
devotees
గద్దెలపైకి వనదేవతలు.. మేడారంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక కోలాహలం
భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వన ప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది.
మేడారం జాతరలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కూలిన
ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే పరిస్థితి ఊహించలేము అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
మేడారం జాతర.. భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మేడారాన్ని అభివృద్ధి చేస్తోంది. జాతరను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలనే లక్ష్యంతో మేడారంలో శాశ్వత నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
మేడారం జాతరకు వెళ్లే వారికి అలర్ట్.. రూట్మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్..
Medaram Maha Jatara : మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం మేడారం జాతర పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్ సైట్, మై మేడారం వాట్సాప్ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే.. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు అంటే..
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Sabarimala devotees : శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి..
శ్రీశైలం మహాక్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పుణ్యక్షేత్రం.
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
తెరుచుకున్న శబరిమల ఆలయం.. తొలిసారిగా ఆపరేషన్ థియేటర్లు.. భక్తులకు కీలక సూచనలు..
శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం.