Home » devotees
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం.
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Tirumala : వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది.
పోలీసులు అరెస్ట్ చేసిన ఆకతాయిలలో మైనర్లు కూడా ఉన్నారు. (Khairatabad Bada Ganesh)
Durga Temple : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు కొత్త రూల్
భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.