Home » DGP Mahender Reddy
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు.
డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట మావోయిస్టు ఆలూరి ఉషారాణి లొంగిపోయింది.
ముచ్చింతల్ లో సమతామూర్తి ప్రాంగణానికి ప్రధాని మోడీ విచ్చేయనున్నారు. దీంతో తెలంగాణ పోలీసుల శాఖ అప్రమత్తమైంది.ఐపీఎస్ ల ఆధ్వర్యంలో 8వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.
మేడారం మహా జాతర కోసం 10 వేల మంది వివిధ హోదాల్లోని పోలీస్ సిబ్బంది సేవలు అందించడం జరుగుతుందన్నారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవని..ఈ విషయాన్ని రాద్దాంతం చేయవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
Cyber Warriors in Telangana ps : టెక్నాలజీ..టెక్నాలజీ..టెక్నాలజీ..ప్రపంచం అంతా టెక్నాలజీవైపే పరుగులు పెడుతోంది. ఈ టెక్నాలజీని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగించేవారు పెరుగుతున్నారు. మంచి పక్కనే చెడు ఉన్నట్లుగా టెక్నాలజీ దుర్వినియోగంతో సైబర్ క్రైములు రోజు రో
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహేందర్ రెడ్డి కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండ
Maoist Killed : నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అవుతామని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు..,చంపేశారని టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు భార్య విలపిస్తూ..చెబుతోంది. డబ్బులు కావాలని మావోయిస్టులు నా భర్తను బయటకు పిలిచారు..బయటకు రాలేదని ఇంటి తలుపులు కొట్టారు..తనకు