-
Home » DGP Rajendranath Reddy
DGP Rajendranath Reddy
చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు
చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని, పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు.
DGP Rajendranath Reddy : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు.
Posani Krishna Murali : లోకేష్ వల్ల నాకు ప్రాణహాని, చంపడానికి కుట్ర చేస్తున్నారు.. డీజీపీకి పోసాని కృష్ణ మురళి ఫిర్యాదు
తాను అగ్రెసివ్ గా మాట్లాడతాను కాబట్టి తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని తన శ్రేయోభిలాషులు చెప్పారని తెలిపారు.
DGP Rajendranath Reddy : క్రైమ్ రేటు చాలా తగ్గింది.. పోలీసుల పనితీరు భేష్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.
DGP Rajendranath Reddy : ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వొద్దు: డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు.
Andhra Pradesh : శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు-డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు.