Home » DGP Rajendranath Reddy
చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని, పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు.
దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు.
తాను అగ్రెసివ్ గా మాట్లాడతాను కాబట్టి తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని తన శ్రేయోభిలాషులు చెప్పారని తెలిపారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్స్పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు.