Dharani portal controversy

    ‘ధరణి’ వివాదంపై సుప్రీంకెళ్లిన తెలంగాణ ప్రభుత్వం..

    December 18, 2020 / 01:25 PM IST

    Dharani portal’s controversy  : ధరణి పోర్టల్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వి�

10TV Telugu News