Home » Dharmadi Team
మరోసారి ధర్మాడి టీం సక్సెస్ అయ్యింది. చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సవతి తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని ఉంచి గోనెసంచిని ఇంద్ర�
సాంకేతికత చేతులెత్తేస్తే.. స్థానికత సత్తా చాటింది. ఎన్ని టెక్నాలజీలున్నా.. లోకల్ టాలెంట్ ముందు బలాదూర్ అని మరోసారి నిరూపితమైంది. ఆపరేషన్ వశిష్టతో అది నిజమని మరోసారి రుజువైంది.
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్�
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి దశలవారీగా ఈ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మాడి టీం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బోటును పక్కాగా తీస్తామని చెబుతున్నారు. కానీ బోటును తీసే క్రమంలో కొన్ని సమస్యల�