Home » Dharmendra Pradhan
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది. ఊళ్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలి.
CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.
స్కిల్ ఇండియా డిజిటల్ అనేది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక వేదిక. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విజయవంతమైన G20 ప్ర�
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అ
బిహార్లోని ఎన్డీఏలో ఎలాంటి విభేదాలూలేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే 2025 వరకు కొనసాగుతారని చెప్పారు.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య ఎగ్జామ్ నీట్ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు.
వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.