Home » Dhavaleshwaram Barrage
మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గ
ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 18.6 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో బ్యారేజీ నుంచి 7వేల 700 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు, 22 లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాలని కలిపే ధవళేశ్వరం బ్యారేజ్ పై ఫోర్ వీలర్స్ వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. కేవలం టూ విల్లర్స్ని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు...ఎప్పటికప్పుడు పరిస్థితిని స�