Home » diabetes
అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన
దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్
మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
‘Hard to believe’: ఒకసారి కరోనా వచ్చిన తర్వాత.. తగ్గిపోయాక కూడా దాని ప్రభావం మన శరీరంలో ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇంక ఇబ్బందేం లేదు అనుకుంటే కుదరదు.. కోవిడ్ -19 నుంచి ప్రాణాలతో బయటపడినవారికి డయాబ�
జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో రీసెంట్ గా పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. ఉప్పుతో పాటు మరి కొన్ని మాంసాహారాలు..
ఈ వేసవిలో అందరి చూపు పుచ్చకాయలపైనే ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది. దీంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను తింటారు. మరి పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లు వాటిని తి�
ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నాన
మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నాడు ? ఆయన ఆరోగ్యం క్షీణించిందా ? త్వరలోనే లొంగిపోతాడా ? తదితర అంశాలపై తెగ చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసుల సహకారంతో కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలపై మావోయిస్టు పార్టీ ఇంతవరకు స
ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రాణాలతో బయటపడినప్పటికీ మరణ ముప్పు తప్పదంటోంది ఓ అధ్యయనం. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా కరోనా సోకిన వారిలో నిరంతర దగ్గు, అధిక ఉష్ణోగ్�
అసలే కరోనా టెన్షన్.. అందులోనూ అనారోగ్య సమస్యలు ఉంటే.. ఇంక అంతే సంగతలు.. పొరపాటున కరోనా సోకిందా? ప్రాణాలకే ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు.. ఎందుకంటే.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలో కరోనా ముప్పు సమస్య అధికంగా ఉంటుందని హెచ్చరిస�