-
Home » diarrhea
diarrhea
నాన్వెజ్ లవర్స్కు షాక్.. మాంసం విక్రయాలు బంద్.. ఎందుకు అంటే
March 31, 2026 / 05:03 PM ISTఅన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్స్ లో మాంసం విక్రయాలు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోడి, మేక, గొర్రె, చేపలు విక్రయాలు చేయరాదని ఆదేశించారు.
పెరుగుతున్న డయేరియా కేసులు
June 23, 2024 / 06:36 PM ISTDiarrhea Disease Cases : పెరుగుతున్న డయేరియా కేసులు
ఆ ప్రాంత వాసులను వణికిస్తున్న డయేరియా.. ఐదుగురి మృతి.. 120 మందికి చికిత్స
December 17, 2023 / 02:31 PM ISTడయేరియా బాగా ముదిరిపోయాక రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. డయేరియా ఎందుకు ఇంతలా..
Australia : మహిళ మెదడులో 3 అంగుళాల పారాసైట్.. అరుదైన కేసుగా చెబుతున్న న్యూరో సర్జన్లు
August 29, 2023 / 12:18 PM ISTరకరకాల అనారోగ్య సమస్యలతో ఓ మహిళ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు MRI స్కాన్ తీసారు. ఆమె మెదడులో 3 అంగుళాల పారాసైట్ను చూసి షాకయ్యారు.
Youtube Videos : కొంపముంచిన యూట్యూబ్ వైద్యం.. ఆ వీడియోలు చూసి 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు, ఆ తర్వాత ఏమైందంటే
August 27, 2023 / 09:47 PM ISTడయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతికాడు. Youtube Videos - Camphor
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
July 8, 2022 / 09:29 AM ISTనంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే…
Covid-19 Cases: ఇండియాలో ఒక్కరోజులోనే 36శాతం పెరిగిన కేసులు
January 1, 2022 / 07:11 AM ISTకేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...
కరోనా రెండోసారి సోకుతుందా? మనకు తెలియనదేంటి? తెలుసుకోవాల్సిందేంటి?
October 14, 2020 / 07:08 PM ISTCOVID-19 Reinfection : కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక రెండోసారి కరోనా సోకే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.. ఇప్పటికే చాలామందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కరోనా బారినపడ్డారు. కొంతమందిలో కరోనా…
విరేచనాలు, వికారం లేదా వాంతులు.. తొలి కరోనా లక్షణం ఇదే కావొచ్చు
April 1, 2020 / 03:43 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
అలర్ట్ : మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దు
March 28, 2019 / 01:28 AM ISTనిజాంసాగర్ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని…