Home » diarrhea
Diarrhea Disease Cases : పెరుగుతున్న డయేరియా కేసులు
డయేరియా బాగా ముదిరిపోయాక రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. డయేరియా ఎందుకు ఇంతలా..
రకరకాల అనారోగ్య సమస్యలతో ఓ మహిళ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు MRI స్కాన్ తీసారు. ఆమె మెదడులో 3 అంగుళాల పారాసైట్ను చూసి షాకయ్యారు.
డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం యూట్యూబ్ లో వెతికాడు. Youtube Videos - Camphor
నంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే మహిళ మృతి చెందారు.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...
COVID-19 Reinfection : కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక రెండోసారి కరోనా సోకే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.. ఇప్పటికే చాలామందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కరోనా బారినపడ్డారు. కొంతమందిలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే.. మరికొందరిలో తీవ్రత ఎక�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
నిజాంసాగర్ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్