Home » died two members
నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద క్రూయిజర్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు