Home » died
ప్రకాశం జిల్లా చెంచుగూడెంలో విషాదం నెలకొంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. క్రేన్ వైర్ తెగిపడటంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.
వరద తాకిడికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది.
పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి.
రాకేశ్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్న
శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు నియోనటల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్లో (NICU)లో ఉంచారు. అయితే శిశువును చీమలు కరవడంతో జూన్ 2న మృతి చెందింది.