Home » died
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
హైదరాబాద్ పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలివేలు చనిపోయారని కుటుంబ సభ్యులు అంటున్నారు.
హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఒకరు మృతి చెందారు. విద్యార్థిని రక్షించేందుకు వెళ్లిన అకౌంటెంట్ అశోక్ రెడ్డి మరణించారు. కొద్ది రోజుల క్రితం నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. �
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వ�
పుస్తా రోడ్ సమీపంలో ఒక బైక్ ప్రమాదానికి గురైందని రాత్రి 11:29గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికులను ప్రశ్నించగా ఒక వీధి కుక్కను తప్పించబోతుంటే బైక్ స్లిప్ అయి ట్రక్ కింద పడిందని, ఆ క్రమంలో ప్రయాణిస్తున్�
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున�
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
ఏపీలో పెద్దపులుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అరుదైన వన్యప్రాణి సంరక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నల్లమలలో పెద్ద పులులు వరుసగా చనిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో తాజాగా మరో పెద్దపుల్లి మృతి చెందింది.