Home » diesel prices
పెరిగిన పెట్రోలు ధర.. హడలిపోతున్న జనం
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు భారంగా మారుతోంది.
పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబ�
పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాస
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు పెరిగింది.
దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది.
దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూన్ 15) లీటర్ పెట్రోల్ ధర రూ.97గా ఉంది.
దేశవ్యాప్తంగా మళ్లీ ఇందన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్పై 30 పైసలు పెరిగింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 24 సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి.