Home » digital payments
ఇప్పుడు అంతా డిజిటిల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. వీధి వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తుండటంతో కరెన్సీ నోట్లకు పని తప్పుతోంది. ఓ కూరగాయలు అమ్మే మహిళ డిజిటల్ చెల్లింపుల కోసం తన క్రియేటివిటీని ఎలా ఉపయోగించిందో చూడండి.
వందశాతం డిజిటల్ పేమెంట్స్ దిశగా ముక్రా(కే) గ్రామం
టీటీడీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారు. నగదు చెల్లింపు స్ధానంలో UPI విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది ఆర్బీఐ. త్వరలో యూపీఐతో లింక్ చేసి క్రెడిట్ కార్డులతో కూడా పే చేయవచ్చు. ఇప్పటివరకు బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండేది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
జమ్ము-కాశ్మీర్ అభివృద్దిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం కాశ్మీర్లో పర్యటించారు.
దేశంలో ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పుంజుకుంటుండగా.. డిజిటల్ చెల్లింపుల్లో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. 2016లో మొదలైన యూపీఐ సేవలతో గత ఆర్థిక..
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన రెండు కీలక విషయాలు ఉన్నాయి. ఈ మేరకు తన కస్టమర్లను ఎస్బీఐ అలర్ట్ చేసింది..
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. పే వాయిస్ (Pay-via-Voice) ఫీచర్.. ఇకపై Voice Command ద్వారా యూజర్లు తమ మనీ బ్యాంకు అకౌంట్లోకి పంపుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ Paytm తమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది.