dilaogue

    ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. 100మంది రండి : సభలో రోజా మగధీర డైలాగ్

    December 12, 2019 / 05:52 AM IST

    ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనతో, వైసీపీ ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే సభ నుంచి బయటకు లాగేశారని గుర్తు చేశారు. రూల్స్ కు విరుద్ధ

10TV Telugu News