-
Home » DISCHARGED
DISCHARGED
ఆస్పత్రి నుంచి టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ డిశ్చార్జ్.. కానీ, మరికొన్నాళ్లు అక్కడే..
November 1, 2025 / 01:20 PM ISTShreyas Iyer శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
May 26, 2022 / 12:43 PM ISTవరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు.…
Flying Sikh Milkha Singh : ఐసీయూలో మిల్కా సింగ్
June 4, 2021 / 07:46 AM ISTప్రముఖ అథ్లెట్ క్రీడాకారుడు మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఐసీయూకి తరలించి…
కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
April 29, 2021 / 03:52 PM ISTమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రాలో కరోనా వైరస్.. భారీగా పెరిగిన కేసులు
April 7, 2021 / 06:41 PM ISTCOVIDUpdate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్లో రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత అధికం అవుతుండగా.. ఇటీవలికాలంలో రోజువారీ కేసులతో పోలిస్తే ఒక్కరోజులో నమోదవుతున్న…
దాదా డిశ్చార్జ్
January 31, 2021 / 12:24 PM ISTSourav Ganguly Discharged : ఛాతి నొప్పితో బాధ పడుతూ..కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బీసీసీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని,…
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 81 కేసులు
January 18, 2021 / 06:16 PM ISTMassively reduced corona cases in AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండంకెల్లో రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 27 వేల 861…
COVID In Andhra Pradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి
December 27, 2020 / 06:19 PM ISTCOVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం…
కరోనా నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. కొత్తగా 3,224 మందికి కరోనా, 32 మంది మృతి
October 12, 2020 / 08:22 PM ISTకరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. లేటెస్ట్గా వచ్చిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,504మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో…
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..జిల్లాల వారీగా కేసుల వివరాలు
September 21, 2020 / 11:01 AM ISTతెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302…