DISCHARGED

    Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్‌ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్

    May 26, 2022 / 12:43 PM IST

    వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.

    Flying Sikh Milkha Singh : ఐసీయూలో మిల్కా సింగ్

    June 4, 2021 / 07:46 AM IST

    ప్రముఖ అథ్లెట్ క్రీడాకారుడు మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నార

    కరోనా నుంచి కోలుకున్న మన్మోహన్ సింగ్..హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

    April 29, 2021 / 03:52 PM IST

    మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    ఆంధ్రాలో కరోనా వైరస్.. భారీగా పెరిగిన కేసులు

    April 7, 2021 / 06:41 PM IST

    COVIDUpdate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్‌లో రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత అధికం అవుతుండగా.. ఇటీవలికాలంలో రోజువారీ కేసులతో పోలిస్తే ఒక్కరోజులో నమోదవుతున్�

    దాదా డిశ్చార్జ్

    January 31, 2021 / 12:24 PM IST

    Sourav Ganguly Discharged : ఛాతి నొప్పితో బాధ పడుతూ..కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బీసీసీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అందుకే ఇంటికి పంపించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే..కొన�

    ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 81 కేసులు

    January 18, 2021 / 06:16 PM IST

    Massively reduced corona cases in AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండంకెల్లో రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 27 వేల 861 శాంపిల్స్ పరీక్షించగా..81 మంది కొవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడు�

    COVID In Andhra Pradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి

    December 27, 2020 / 06:19 PM IST

    COVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 46 వేల 386 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్ల�

    కరోనా నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. కొత్తగా 3,224 మందికి కరోనా, 32 మంది మృతి

    October 12, 2020 / 08:22 PM IST

    కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. లేటెస్ట్‌గా వచ్చిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,504మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి స�

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..జిల్లాల వారీగా కేసుల వివరాలు

    September 21, 2020 / 11:01 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారన

    ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

    September 13, 2020 / 07:05 PM IST

    Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �

10TV Telugu News