Discussion

    గ్రహణం వల్ల అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి.

    December 26, 2019 / 01:30 PM IST

    మూల నక్షత్రం, మకర లగ్నం, ధనురాశి, షష్ట గ్రహకూటమి సమయంలో డిసెంబర్ 26, 2019 న  గ్రహణం రావటం వల్ల ఎంతో ఉపయోగం ఉందని ఇది మంచికే అంటున్నారు బాలాపూర్ ప్రధాన అర్చకులు కోటేశ్వరశర్మ గారు. ఈ గ్రహణం వల్ల ఎవరూ భయడాల్సిన పని లేదని అన్నీ శుభపరిణామాలే ఉంటాయన

    మంత్రిని మెచ్చుకున్న సీఎం జగన్ : ఇంగ్లీషు మీడియా అమలు ఇలా

    December 12, 2019 / 11:02 AM IST

    వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే నాడు – నేడు పేరిట..ప్రభుత్వ స్కూళ్లలో మౌల

    పీపీఏలపై ఏపీ అసెంబ్లీలో రగడ

    December 9, 2019 / 03:58 AM IST

    ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీ�

    ఆర్టీసీపై తేల్చేస్తారా : తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం 

    November 28, 2019 / 09:56 AM IST

    తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ మీటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యక�

    కొలిక్కిరావడం లేదు : ప్రభుత్వ కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య చర్చలు

    October 3, 2019 / 03:20 PM IST

    ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచి�

    ఐఏఎస్ అధికారుల భేటీ : రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ

    April 23, 2019 / 03:56 PM IST

    అమరావతిలో ఐఏఎస్ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఐఏఎస్ ల మీద రాజకీయ పార్టీల విమర్శలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఐఏఎస్ ల సమావేశానికి జవహర్ రెడ్డి, ప్రసాద్, ప్రవీణ్ �

    ఎవరికి భయపడను : ప్రజలు కోరుకున్న పాలనే మా లక్ష్యం  

    February 25, 2019 / 09:09 AM IST

    హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించే పాలన ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పై వస్తున్న విమర్శలను కేసీఆర్ తిప

10TV Telugu News