Home » Discussion
కరోనాతో దేశ పరిస్థితి భయానకంగా మారడంతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వయస్సు 73 సంవత్సరాలు. తనకు వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
krishna river water dispute : కృష్ణా నది జలవివాదం కొనసాగుతునే ఉంది. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చే విషయంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు.. రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులు కూడా మేథో మథన�
CM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, ము�
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప
CM KCR meets Union Minister Gajendrasingh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం.. షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చి�
Pfizer Corona Vaccine : భారత్ మార్కెట్ పై ఫైజర్ దృష్టి పెట్టింది. కరోనా వ్యాక్సిన్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. స్టోరేజ్ ఫెసిలిటీతో ఇబ్బందులు లేవని ఫైజర్ చెప్పింది. వ్యాక్సిన్ ఖరీదు రూ.2,950, రూ.3,700 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ప్రీ ఆర్డ
Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది ర�
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్లో చర్చించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసి�