Home » Disha Case
దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది కమిషన్. అయితే, సిర్పూర్ కమిషన్ నివేదిక..
కొత్త మలుపులు తీసుకున్న దిశ కేసు
రంగారెడ్డి జిల్లా చటాన్పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ హత్యాచారం తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు...సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయి�
బెయిల్ పై బయటకు వచ్చాక షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా
Wife register complaint against husband misbehavior : ఈజీ మనీ సంపాదన కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యుబ్ లో పోర్న్ వీడియోలకు వున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తన భార్య నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన భర్త ఉదంతం గుంటూరులో వెలుగుచూసింది. భర్త వికృతరూపాన్న
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచార కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన కేసులో చెన్నకేశవులు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చెన్నకేశవులు �
దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ�
బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించారు.
దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్ గాయాలు ఉన్నాయో వైద్యు
చటాన్ పల్లి ఎన్ కౌంటర్లో దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు గాంధీ ఆస్పత్రి చీఫ్ సూపరి�