Home » disha police station
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారం చేసాడు. కూతురు బాధపడుతుంటే తల్లి విషయం తెలుసుకుంది. భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
గుంటూరులో యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మూడేళ్లు నరకం చూసిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యువతిని వేధించిన వారిలో ఒక నిందితుడి తల్లిదండ్రులు పో�
ఆంధ్ర ప్రదేశ్ లో దిశ కంట్రోల్ రూమ్లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మ�
దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం పోలీసులకు తలనొప్పిగా మారింది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకుండానే పీఎస్ ప్రారంభించడంతో... బాధితులు, రాజకీయ వర్గాల నుంచి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో తనపై అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా
రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాద
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలను చూస్తుంటే..చాలా బాధేస్తుందని, ఇలాంటి ఘటనల్లో వారికి శిక్ష పడేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నా సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్�
మహిళలు, బాలల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయ
మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక