Home » disqualification petition
ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్గా మారింది.
నోటీసులతో పాటు అటాచ్ మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగుల ఒరిజనల్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషీ వెల్లడించింది.
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�