Home » Disqualified
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన
కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసు�
ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)కి రాజీనామా చేసినట్లు ప్రకటించిన వెంటనే ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లంబాపై అనర్హత వేటు పడింది. ఆప్కు రాజీనామా చేసిన ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమెపై ఇప్పుడు వేటు పడింది. �
హైదరాబాద్ : రెంటికీ చెడ్డ రేవడి అయింది ఫిరాయింపు ఎమ్మెల్సీల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు నలుగురు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం..అటు పార్టీ ఫిరాయింపుపై టీఆర్ఎస్ ఫి�
పార్టీ మారిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుండడంతో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు