distribute

    తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

    July 5, 2020 / 08:58 AM IST

    తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�

    పేదోడికి సాయం : ఏపీలో నాలుగో విడత రేషన్

    May 16, 2020 / 05:29 AM IST

    పేదలకు నాలుగో విడత రేషన్ సాయాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో 2020, మే 16వ తేదీ శనివారం ఉదయం..06 గంటలకు ప్రారంభించారు. 2020, మే 27వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, ఒక కిలో శనగలు ఇస్తున్నారు. రాష్ట�

    పిండి ప్యాకెట్లలో పైసలు.. ఆమిర్ పనేనంటూ ప్రశంసలు..

    April 28, 2020 / 11:18 AM IST

    బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను వినూత్నంగా ఆదుకున్నారంటూ వీడియో వైరల్..

    శేఖర్ కమ్ముల సినిమాలే కాదు.. మనసు కూడా స్వచ్ఛమే..

    April 27, 2020 / 11:33 AM IST

    పారిశుద్ధ్య కార్మికులు అందించే సేవలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిరు సాయం..

    ఏపీలో ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ లేదు!

    March 14, 2020 / 07:44 AM IST

    తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మక�

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : మద్యం, డబ్బు పంపిణీ చేస్తే..మూడేళ్ల జైలు శిక్ష

    March 7, 2020 / 12:37 AM IST

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార – విపక్షాలు రెడీ అవుతున్నాయి. జడ్పీ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టాయి. అత్యధిక స్థానాలు గెలిచి .. ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారని నిరూపించాలని వైసీపీ �

    ఇంటి వద్దకే ఫించన్లు : గ్రాండ్ సక్సెస్..తొలి రోజే చరిత్ర

    February 2, 2020 / 12:53 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. �

    ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఫుడ్ ఇచ్చిన పంజాబ్ పోలీసులు

    March 4, 2019 / 06:38 AM IST

    క్షమించే గుణం ప్రపంచంలో ఒక్క భారతీయులకే సొంతం. కనికరించండని కన్నీళ్లు పెట్టుకుంటే తమపై దాడులు చేసినవాళ్లన్న విషయం కూడా పక్కనబెట్టి సాయం చేసే గుణం భారతీయులది. భారత్-పాక్ ల మధ్య  సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో కూడా అసలు సిసల�

10TV Telugu News