Home » DL Ravindra Reddy
అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు.
చంద్రబాబు దేశం విడిచి వెళ్లే వ్యక్తి కాదని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస
అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్(DL Ravindra Reddy). జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని..
కడప జిల్లా రాజకీయాలను శాసించిన నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డీఎల్ రవీంద్రా రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్పై �
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.