Home » do not
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
కరోనా రాకాసి వల్ల లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఫీజులు కట్టాలంటూ కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై వత్తిడి
లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒ�
కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంత�
ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.