Home » doctors negligence
డ్రెస్సింగ్ కూడా ఆలస్యంగా చేయడంతో ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు చేతిని తీసేయాలని వైద్యులు అంటుండడంతో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి చనిపోయింది. దీంతో రోగి కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటంతో రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వ�
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి నీరజ అనే తొమ్మిది రోజుల బాలింత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
The baby died due to doctors negligence : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య నర్సింగ్ హోమ్ వద్ద కొంతమంది ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ పసిపిడ్డ మరణించాడని ఆరోపించారు. ఆరోగ్యవంతంగా పుట్టిన మగ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆంద
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు