Home » Doctors
ద యునైటెడ్ కింగ్డమ్ ఆ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమే క్రమంలో కుటుంబాన్ని వదిలి రోగుల ట్రీట్మెంట్పైనే ఫోకస్ పెట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కరోనాకు చికిత్స చేస్తూ యూకేలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్�
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున�
మనకు ఏమైనా బాగలేకపోతే డాక్టర్లు దగ్గరికి వెళ్తాం కదా? కరోనా దెబ్బకు డాక్టర్లు కూడా వణుకుతున్నారు. వణకడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొందరు డాక్టర్లు.. కరోనా భయంతో లాక్డౌన్లు, కర్ఫ్యూలు, బంద్లు.. ఇలా ఎన్ని పెట్టినా కూడా ఇటలీలో మాత్ర�
ఇటలీలో కరోనావైరస్ తో నలభై ఐదు మంది వైద్యులు మరణించినట్లు ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం తెలిపారు.
కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరిం�
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ, అవిశ్రాతంగా పనిచేస్తున్న వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో వారిని అద్దె ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�