Home » Doctors
18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు,ఢిల్లీ,యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర్లో ఆందోళనకారులు నిరసన చేస్తున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-18,2019)ఇండియా గేట్ దగ్గర 25ఏళ్ల యు�
దిశ నిందితుల పోస్టుమార్టంలో హైడ్రామా చోటు చేసుకుంది. డాక్టర్ల మధ్య పంచాయతీ చెలరేగింది. గాంధీ ఆస్పత్రికి నుంచి మహబూబ్ నగర్కు వైద్య బృందం వచ్చింది. తమ పరిధిలోకి రావడం ఏంటనీ మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రశ్నించారు. వైద్యులు విదుల
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిని నేరుగా జైలుకి పంపే చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. జైలు శిక్షతో
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 2వేలకు ఆయన ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. లాహోర్ లోని సర్పీసెస్ హాస్పిటల్ లో అక్టోబర్-2