Home » Doctors
ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
ఢిల్లీ అల్లర్లు, హింసలో ఎన్నో విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 42మందిని బలిగొన్న ఈ అల్లర్లు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కానీ ఓ చిన్న ఆస్పత్రి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. అది కూడా జడ్జీల సహాయంతో. అవును మీరు వింట�
ఆస్పిరిన్.. ఈ ట్యాబ్లెట్ గురించి చాలా మందికి తెలుసే ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడినప్పుడు కొన్ని కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్లే డాక్టర్లు కూడా ఆస్పిరిన్ ఇచ్చే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. అందుకే ఎక్కువగా ఆస్పిర
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�
సాధారణంగా ఈ రోజుల్లో యువత హెడ్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు. హెడ్ ఫోన్స్ లో ప్లగ్ హెడ్ ఫోన్, వైర్ లెస్ హెడ్ ఫోన్ వంటివి రక రకాలుగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ప్లగ్ హెడ్ ఫోన్ వల్ల చెవుడు వంటి స
డాక్టర్లు గ్రూపుగా ప్రయత్నించినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడలేకపోయారు. కడుపులో నొప్పి అంటూ వస్తే.. సమస్యను పెద్దది చేసి చివరికి ఆమె ప్రాణాలు పోయేలా చేశాడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. వివరాల్లోకి వెళితే.. డిసెంబరు 27న తమిళనాడులోని కద్దలూ�