domestic

    Air India: ఒక్కటి కానున్న ఎయిర్ ఇండియా-విస్తారా.. 2024కల్లా విలీనం పూర్తి

    November 29, 2022 / 05:25 PM IST

    దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.

    Vistara sale Offer: రూ. 977కే విమాన ప్రయాణం.. 48 గంటల్లోనే!

    January 6, 2022 / 03:22 PM IST

    టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విస్తారా.. తన కార్యకలాపాలను ప్రారంభించి ఏడేళ్లు పూర్తవుతోంది.

    Vaccine : దేశీయ తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సురక్షితమే

    August 25, 2021 / 07:46 AM IST

    కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచిన భారత్‌.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా mRNA సాంకేతికతో దేశీయంగా రూపొందించింది.

    మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్త రికార్డులు నమోదు

    February 15, 2021 / 10:56 AM IST

    petrol, diesel prices hike again: దేశంలో గత వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 7వ రోజు (సోమవారం, ఫిబ్రవరి 15,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న లీటర్ కు 20 నుంచి 34 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. �

    ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలు డౌటే..

    April 6, 2020 / 07:40 AM IST

    జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు

    టూరిస్టులకు కేంద్రం బంపరాఫర్…మీ పర్యటన ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందట

    January 26, 2020 / 09:51 AM IST

    మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట�

    ఇండిగో ఆఫర్: రూ.999కే విమాన టిక్కెట్

    May 15, 2019 / 04:12 AM IST

    ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి ప్రత్యేక ఆఫర్లతో వచ్చేసింది. వేసవి ప్రత్యేక ఆఫర్ పేరిట మే 16వ తేదీ వరకు 53 దేశీయ, 17 అంతర్జాతీయ రూట్లలో నడిచే సర్వీసులకు రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  అన్నీరకాల పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టి�

    అక్కడా అంతే : పాక్ ఎయిర్ పోర్టులు మూసివేత, దారి మళ్లింపు

    February 27, 2019 / 07:20 AM IST

    భారత్ – పాక్ సరిహద్దు దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదేశాలు తరువాయి అన్నట్లు భారత సైన్యం శత్రుదేశంపై విరుచకపడేందుకు అలర్ట్‌గా ఉంది. పాక్ ఎలాంటి వైఖరి కనబరుస్తుందో ప్రత

10TV Telugu News