Home » Domestic cricket
టీమ్ఇండియా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టెస్టు సిరీస్ను కోల్పోయింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి తీసుకోవాలని, పంజాబ్ క్రికెట్ తరపున లీగ్ మ్యాచ్ లు ఆడాలని భావిస్త
ఐపిఎల్తో సహా అన్ని సమస్యలపై చర్చించడానికి బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ ఈ రోజు(17 జులై 2020) సమావేశం కానుంది. అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) సమావేశంలో, ఐపిఎల్ ప్రథాన ఎజెండా కానుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా