Home » donates
AOI హైదరాబాద్ గత 6 నెలల్లో సుమారు 10 తలసేమియాకేసులను నమోదు చేసింది. వాటిలో 5 క్లాస్ III (7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కేసులు ఉన్నాయి.
పర్యావరణాన్ని కాపాడేందుకు..పరిరక్షించేందుకు ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. పెటగోనియా ఫ్యాషన్ సంస్థ ఫౌండర్ ‘యోవోన్ చుయ్నార్డ్’ రూ.24 కోట్ల విలువ చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేశారు.
భారత్ బయోటెక్ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.
కరోనా మహమ్మారిపై యుద్థం చేస్తోన్న భారత్ కు ఎథీరియం(క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫాం) సహ వ్యవస్థాపకుడు విటాలిన్ బుటెరిన్(27) భారీ సాయం ప్రకటించాడు.
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంఅందించారు.
1 crore for Ram temple : అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం విరాళాలు ఇస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి విశ్వ హిందు పరిషత్ విరాళాలు సేకరిస్తోంది. తాజాగా..83 సంవత్సరాలున్న ఓ సాధువు రూ. క�
Bengaluru Muslim man donates costly land to Hanuman temple : భారతదేశం విభిన్న మతాల కలయిక. మతాల పేరుతో కొన్ని చోట్ల కొంతమంది కొట్టుకు చస్తుంటే..మరికొన్నిచోట్ల మతసామర్యానికి ప్రతీకగా నిలిచేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిన్న మతాలు..విభిన్న మనస్తత్వాల కలయిగా భారత్ ఎప్పుడు విలసిల్లుతుం�
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరోసారి తన గొప్ప మనసును, వితరణను చూపించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసి
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన కేరళ సీఎం.. పినరయి విజయన్..