Home » donations
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం లభించే పుణ్యక్షేత్ర తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా 157 దేశాల కరెన్సీ విరాళాలుగా వచ్చింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ�
15000 Collected Bank Cheques for Ram Temple Donation Bounce : అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామ మందిర విరాళాలకు సంబంధించి వచ్చిన వేలాది చెక్కులు బౌన్స్ అయ్యాయి. రామమందిర ట్రస్టు ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర ని
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప�
thailand shelter :థాయ్లాండ్లోని ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్ వికలాంగ కుక్కలకు ఆశ్రయమిస్తోంది. వికలాంగ కుక్కల కోసం ఓ ఆశ్రమాన్ని స్థాపించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంగవైకల్యంతో బాధపడుతూ కపుడు నింపుకోవటానికి నానా కష్టాలు
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కలిసి శుక్రవారం ను�
కార్పొరేట్ కంపెనీలు, బిజినెస్ హౌజెస్ నుంచి ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలకు DONATION ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే 2018-19 ఫిస్కల్ ఇయర్కు వచ్చిన రూ.876కోట్లలో BJPకే పెద్ద మొత్తంలో ముట్టాయట. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్
ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి. �
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా