Home » dout
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్ఈసీ రమేష్కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు.