-
Home » dout
dout
ఆకస్మిక సెలవులో ఎస్ఈసీ నిమ్మగడ్డ..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో లేనట్లే!
March 12, 2021 / 11:04 AM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్ఈసీ రమేష్కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు.