DRI Officers

    Mumbai Airport Drugs : ముంబై విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    November 28, 2022 / 02:33 PM IST

    ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారం పట్టివేత

    October 10, 2019 / 02:57 PM IST

    అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్‌ రైల్‌లో అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరి వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింద�

    రైలులో గోల్డ్ స్మగ్లింగ్ : 3వేల 314 గ్రాముల బంగారం సీజ్

    January 9, 2019 / 09:17 AM IST

    హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో చోరులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ద్వారా అక్రమంగా తరలిస్తున్న చోరులు రైళ్లను ఎంచుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గుహాటి వెళ్తున్న గుహటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికుల న�

10TV Telugu News