Home » drinking water crisis
తాగు నీళ్ల కోసం బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండటంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతోంది.