Home » DRONE
ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం
డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
ఆస్ట్రేలియాలోని హిల్లరీస్ డాగ్ బీచ్ లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. బీచ్ లోని ఓ చోట ఓ అమ్మాయి నీళ్లలో ఉంది. అదే సమయంలో ఆమె వైపుగా సముద్రంలో నుంచి ఓ షార్క్ చేప వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ డ్రోనుతో కొందరు వీడియో తీస్తున్నారు. దీంతో అందులో ఈ ద�
పాకిస్తాన్ నుండి జమ్మూలోని 182 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్లు రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి నాయకత్వం వహించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు.
సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో ఇవాళ ఉదయం డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోను చక్కర్లు కొడుతూ కనపడడంతో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల�
చైనా దుందుడుకు చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తైవాన్ సంకేతాలు ఇచ్చింది. తాజాగా, చైనా తీరప్రాంతానికి వెలుపల తైవాన్ ఔట్ పోస్టులపై సంచరిస్తున్న డ్రోనును కుప్పకూల్చింది. చైనా డ్రోనును తైవాన్ పేల్చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ పరిణామంతో తైవాన్�
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంత
భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఓ కేసుకు సంబంధించిన నిందితులను తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)కు సమీపంలోని తోప్ గ్రామంలో పాకిస్థాన్ డ్రోను ఆయుధాలు, మంద�
హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్లో డ్రోన్లు కలకలం రేపాయి. ఆగస్టు 13, 15 తేదీల్లో ఆ ప్రాంతంలో డ్రోన్లు కనపడ్డాయని భారతీయ వైమానిక దళ సిబ్బంది అంబాలా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా డ్రోన్లు చక్కర్ల�