Home » DRONE
DRONE DELIVERS MANGALSUTRA ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమంలో వీడియో తీసేందుకు డ్రోన్లను వాడకం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక రాష్ట్రంలో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ వాడకంకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఊహించని విధంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతోంది. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీతో ఎన్నో మార్పులు వచ్చాయి. పక్షుల్లా గాల్లోకి విమానాలు, రాకెట్లు ఎగురుతున్నాయి. అలాగే టెక్నాలజీ మరింత డెవలప్ కావడంతో అడ్వాన్స్ టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందుబాటులోకి వచ్చేశ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఒక డ్రోన్ పై నుంచి కింద పడిపోయింది. విద్యుత్ తీగలను తగిలి డ్రోన్ కింద పడింది. లోకేష్ కు సమీపంలోనే డ్రోన్ కూలింది. మంగళగిరి నుంచి బస్సులో అసెంబ్లీకి వచ్చిన లోకేష్.. బస్సు నుంచి కిందకు దిగుతున్న�
పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నార�
సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన�
సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్ను గుర్తించి దానిపై దాడి చేసి క�
అర అంగుళం లేని దోమ..ఎంతోమందిని బాధ పెడుతోంది. దోమ కాటు వల్ల రోగాల బారిన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. వైరల్ ఫీవర్స్ అధికమౌతుండడంతో హాస్పిటల్కు క్యూ కడుతున్నారు రోగులు. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి కారణం దోమలే. చెరువుల సమీపం
పేషెంట్లకు తక్షణ వైద్య సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేషెంట్లకు సేవలు అందించడానికి ఇప్పటికే బైక్ అంబులెన్స్లు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో మ�