Home » drones
భారతదేశంలో స్ర్పేయింగ్ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఐఓటెక్ వరల్డ్ ఏవిగేషన్ డైరెక్టర్ దీపక్ భరద్వాజ్ అన్నారు. సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఓటెక్ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి ఎంటర్ప్రిన�
pakisthan drones enter india with drugs : ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటిని ఆదిలోనే తుదముట్టిస్తోంది భారత్ ఆర్మీ జవాన్లు. నిత్య డేగ కళ్లతో కావలి కాస్తూ చిన్నపురుగు పాక్ నుంచి వచ్చిన వెంటనే పసిగట్టి నేలమట్టం చేస్తున్నారు
పాకిస్తాన్ నుంచి వరుసగా దూసుకొస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ గద్దలను వినియోగించనుంది. దీనికోసం ఇప్పటికే వాటికి శిక్షణ ఇస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.
త్వరలో దేశంలో డ్రోన్లతో ఔషధాల సరఫరా జరగనుంది. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయవచ్చని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)’ అభిప్రాయపడింది.
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
డ్రోన్ సహాయంతో పోలీసులు ఓ పావురం ప్రాణాలు కాపాడారు. కరెంట్ వైర్లకు చిక్కుకుపోయిన పావురాన్ని డ్రోన్ తో రక్షించారు.
ఈనెల 13న గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో ఉన్న 3,000 కేజీల హెరాయిన్ ని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్లు అందేలా చేయడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్స్ తరలింపుకు ప్రభుత్వం ఐసీఎంఆర్కు అనుమతులు ఇచ్చింది.
పంజ్షిర్పై నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ పట్టు సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పంజ్షిర్పై పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ డ్రోన్లతో స్మార్ట్ బాంబులను కురిపించింది.