-
Home » Drought
Drought
Climate Disasters: వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లల మృతి...ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదిక వెల్లడి
October 6, 2023 / 07:18 AM ISTప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది....
PM Modi : యూఎన్ లో మోడీ ప్రసంగం!
June 11, 2021 / 05:27 PM ISTభూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
వరదలతో హైదరాబాద్ ఆగమాగం, లీడర్స్ పై ప్రజల ఆగ్రహం
October 16, 2020 / 06:38 AM ISTHyderabad floods, public outrage over political leaders : వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో.. జనాల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ కోపాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై ప్రదర్శిస్తున్నారు…
ప్రభుత్వ ఆదేశాలతో 5 వేల ఒంటెలు కాల్చివేత
January 14, 2020 / 02:08 PM ISTఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్…
బాబు భయపెట్టారు : జగన్ వస్తే రాయలసీమ ఎడారి
April 5, 2019 / 11:06 AM ISTకర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే
మస్ట్ రీడ్ : ప్రపంచంలో ఫస్ట్.. ఏప్రిల్ నుంచి ఆ సిటీలో నీళ్లు ఉండవు
March 20, 2019 / 07:54 AM ISTఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.
16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు
February 15, 2019 / 01:08 AM ISTహైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం…16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు భూగర్భజల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం…
నిధులివ్వండి మహాప్రభో: కేంద్ర మంత్రితో లోకేష్
January 30, 2019 / 02:57 PM ISTఢిల్లీ: ఉపాధిహామీ పధకంలో భాగంగా ఏపీకి రావాల్సిన వేతనాలు,మెటీరియల్ బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ ని…