Drought

    Climate Disasters: వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లల మృతి...ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదిక వెల్లడి

    October 6, 2023 / 07:18 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది....

    PM Modi : యూఎన్ లో మోడీ ప్రసంగం!

    June 11, 2021 / 05:27 PM IST

    భూమి సారహీనత,ఎడారీకరణ,కరవుల నివారణపై వచ్చేవారం ఐక్యరాజ్యసమితిలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు.

    వరదలతో హైదరాబాద్ ఆగమాగం, లీడర్స్ పై ప్రజల ఆగ్రహం

    October 16, 2020 / 06:38 AM IST

    Hyderabad floods, public outrage over political leaders : వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో.. జనాల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ కోపాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై ప్రదర్శిస్తున్నారు బాధితులు. మా గల్లీల్లోకి ఇప్పుడెందుకొచ్చారంటూ ని�

    ప్రభుత్వ ఆదేశాలతో 5 వేల ఒంటెలు కాల్చివేత

    January 14, 2020 / 02:08 PM IST

    ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�

    బాబు భయపెట్టారు : జగన్ వస్తే రాయలసీమ ఎడారి

    April 5, 2019 / 11:06 AM IST

    కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే

    మస్ట్ రీడ్ : ప్రపంచంలో ఫస్ట్.. ఏప్రిల్ నుంచి ఆ సిటీలో నీళ్లు ఉండవు

    March 20, 2019 / 07:54 AM IST

    ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.

    16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు

    February 15, 2019 / 01:08 AM IST

    హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం…16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు భూగర్భజల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 852 మి.మీ. కాగా 721 మి.మీ.గా నమోదైంది. 584 మండలాల

    నిధులివ్వండి మహాప్రభో:  కేంద్ర మంత్రితో లోకేష్

    January 30, 2019 / 02:57 PM IST

    ఢిల్లీ: ఉపాధిహామీ పధకంలో భాగంగా ఏపీకి రావాల్సిన వేతనాలు,మెటీరియల్ బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని  ఏపీ  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ ని కోరారు.  రాష్ట్రంలో 346 మండలాలను ప్రభుత్�

10TV Telugu News